ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మంత్రులున్నా ప్రయోజనమేంటి?

ABN, First Publish Date - 2021-11-09T16:19:15+05:30

ఇద్దరు మంత్రులున్నా..

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు(కర్నూలు): వాటర్‌ స్కీంలలో పనిచేస్తున్నకార్మికులకు 16 నెలలుగా వేతనాలు రాకపోతే ఎలా బతుకుతారని కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ ప్రశ్నించారు. వేతనాలు చెల్లించాలంటూ ఆలూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద మూడు రోజులుగా కార్మికులు చేపట్టిన రిలే దీక్ష శిబిరంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఇన్ని నెలలుగా నిధులు విడుదల కాకపోతే జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటికి 24 గంటలు నీరు సరఫరా అవుతున్నా ప్రజలకు మాత్రం 20 రోజులకు ఒకసారైనా నీరు సరఫరా ఎందుకు కావడం లేదన్నారు. కార్మికులకు వారంలోపు వేతనాలు చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 



Updated Date - 2021-11-09T16:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising