ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-11-24T13:54:45+05:30

రేపటి నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లమో ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డైట్‌) కోర్సుల సీట్ల భర్తీకి  రెండో దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్‌ను డీఈఈ సెట్‌ కన్వీనర్‌ శ్రీనివాస చారి ప్రకటించారు. దీని ప్రకారం.. ఈ నెల 25న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలి. 27 నుంచి 29 వరకూ వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. డిసెంబరు 3న మెరిట్‌ ప్రకారం సీట్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థులు డిసెంబరు 6, 7 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి.

Updated Date - 2021-11-24T13:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising