ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు టీచర్లను ఆదుకోండి

ABN, First Publish Date - 2021-04-23T16:28:20+05:30

‘‘కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి. ఇప్పటికి రాష్ట్రంలో 25 మంది ప్రైవేటు టీచర్లు మరణించినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తక్షణం స్పందించి వారికి కరోనా ప్యాకేజి ప్రకటించాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంకు అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి. ఇప్పటికి రాష్ట్రంలో 25 మంది ప్రైవేటు టీచర్లు మరణించినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తక్షణం స్పందించి వారికి కరోనా ప్యాకేజి ప్రకటించాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.   ప్రభుత్వం స్పందిం చి  ఉపాధి కోల్పోయిన ప్రైవేటు బోధన, బోధనేతర సిబ్బందికి కరోనాప్యాకేజి కింద నెలకు రూ.10 వేలు భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-23T16:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising