ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రక్రియ మొదలైంది: సజ్జల

ABN, First Publish Date - 2021-11-11T16:52:10+05:30

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుధవారమిక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేతన సవరణపై ముఖ్యమంత్రి జగన్‌తో సీఎస్‌ సమీర్‌ శర్మ చర్చిస్తున్నారని.. త్వరలోనే ప్రకటన ఉంటుందని అన్నారు. పీఆర్‌సీపై గత నెలలోనే ప్రకటన విడుదల చేయాలనుకున్నామని, కానీ వీలు కాలేదని చెప్పారు. ఇదేమీ పెద్ద అంశం కాదన్నారు

Updated Date - 2021-11-11T16:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising