ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’లో నామక్కల్‌ విద్యార్థులకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులు

ABN, First Publish Date - 2021-11-03T15:24:43+05:30

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులలో ప్రవేశం పొందటానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ పరీక్షలో నామక్కల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు. నీట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(Chennai): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులలో ప్రవేశం పొందటానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ పరీక్షలో నామక్కల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు. నీట్‌ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. ఈ ఫలితాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు పంపారు. ఆ మేరకు నామక్కల్‌కు చెందిన ఎం. ప్రవీణ్‌,  నామక్కల్‌ సమీపం తుమ్మంకురిచ్చికి చెందిన ఎస్‌ఏ గీతాంజలి మొత్తం 720 మార్కులుగాను 710 మార్కులతో ఉత్తీర్ణులై రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించుకున్నారు. గీతాంజలి అఖిల భారత స్థాయిలో 23వ ర్యాంకు, ప్రవీణ్‌ 30వ ర్యాంకు పొందారు. ఇదేవిధంగా సేలంకు చెందిన విద్యార్థిని అర్జిత 705 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సంపాదించుకుంది.

Updated Date - 2021-11-03T15:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising