ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Alert: గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-12-02T15:34:29+05:30

పరీక్షకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌టీఎస్‌ఈ) పరీక్షకు గడువును డిసెంబర్‌ 16 వరకు పెంచినట్టు ఏపీ ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌టీఎస్ఈ మొదటి స్టేజ్‌ పరీక్షను 2022 జనవరి 23 నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 


పరీక్ష ఫీజు రూ.200ని ఎన్‌టీఎస్ఈ పేమెంట్‌ ట్యాబ్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి. జిల్లా విద్యాశాఖ కార్యాలయం/ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం లేదంటే కింది వెబ్‌సైట్‌ నుంచి మరిన్ని వివరాలను పొందవచ్చు.


వెబ్‌సైట్‌: www.bse.ap.gov.in

Updated Date - 2021-12-02T15:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising