విద్యార్థులకు గమనిక: గడువు పెంచారు..!
ABN, First Publish Date - 2021-10-28T15:11:54+05:30
విద్యార్థులకు గమనిక..
‘మనూ’ ప్రవేశాల గడువు పెంపు
రాయదుర్గం(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) దూరవిద్య ప్రవేశాల గడువును పొడిగించామని డైరెక్టర్ ప్రొఫెసర్ అబ్దుల్ కలామ్ తెలిపారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో చేరదలచిన విద్యార్థులు నవంబర్ 21లోపు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు వెబ్సైట్లో ఉన్నాయన్నారు.
Updated Date - 2021-10-28T15:11:54+05:30 IST