ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల కోసం బిజినెస్ బ్లాస్టర్స్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2021-09-08T01:00:00+05:30

విద్యార్థుల కోసం "బిజినెస్ బ్లాస్టర్స్"ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల 11, 12 తరగతుల విద్యార్థుల కోసం "బిజినెస్ బ్లాస్టర్స్" కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో "బిజినెస్ బ్లాస్టర్స్" ఈ కార్యక్రమాన్ని మంగళవారం రోజు డిప్యూటీ సీఎం ప్రారంభించారు."బిజినెస్ బ్లాస్టర్స్'' కార్యక్రమం దేశ పురోగతిలో ఒక మైలురాయిగా ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు.


Updated Date - 2021-09-08T01:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising