ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ-మెయిన్స్‌ వాయిదా

ABN, First Publish Date - 2021-05-05T16:43:40+05:30

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ-మెయిన్స్‌ పరీక్ష లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 4: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ-మెయిన్స్‌ పరీక్ష లు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వాటి రిజిస్ట్రేషన్ల తేదీలపై మళ్లీ ప్రకటన చేస్తామని తెలిపింది. కాగా, జేఈఈ-మెయిన్స్‌ ఏప్రిల్‌ ఎడిషన్‌ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-05-05T16:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising