ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీలో ఎంటెక్‌ ప్రోగ్రాం

ABN, First Publish Date - 2021-03-24T16:28:08+05:30

ప్రోడక్ట్‌ డిజైన్‌ మెనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాంను ట్రిపుల్‌ ఐటీ ప్రకటించింది. పనిచేసే నిపుణుల కోసం ఉత్పత్తి రూపకల్పనలో రెండు సంవత్సరాల మాస్టర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. సాంకేతిక ఉత్పత్తులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రోడక్ట్‌ డిజైన్‌ మెనేజ్‌మెంట్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాంను ట్రిపుల్‌ ఐటీ ప్రకటించింది. పనిచేసే నిపుణుల కోసం ఉత్పత్తి రూపకల్పనలో రెండు సంవత్సరాల మాస్టర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. సాంకేతిక ఉత్పత్తులను రూపకల్పన చేయడం, వాటిని మార్కెట్లకు అనుసంధానించడం వంటి అంశాలపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణులు, డిజైనర్లు, నిర్వాహకులు, ప్రారంభ వ్యవస్థాపకులను రూపొందించడమే లక్ష్యంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఇంటర్వ్యూ ఆధారంగా కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-24T16:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising