ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులదే ఈ గెలుపు: కారం రవీందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-21T17:24:41+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఉద్యోగులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి 20(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఉద్యోగులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-21T17:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising