ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secunderabadలో సైనిక నియామక ర్యాలీ.. ఎప్పటినుంచి అంటే..

ABN, First Publish Date - 2021-10-13T13:59:51+05:30

సికింద్రాబాద్‌లోని ఏవోసీ సెంటర్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని ఏవోసీ సెంటర్‌లో నవంబరు 29 నుంచి సైనిక నియామక ర్యాలీని నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. యూనిట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కోటా కింద సోల్జర్‌ టెక్‌(ఏఈ), జనరల్‌ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌, స్పోర్ట్స్‌మెన్‌ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. స్పోర్ట్స్‌మెన్‌ ఉద్యోగార్ధులు నవంబరు 26న సికింద్రాబాద్‌లోని థాపర్‌ స్టేడియంలో రిపోర్టు చేయాలని వివరించింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు ఏవోసీ సెంటర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను లేదా  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ సైనిక నియామక ర్యాలీలలో కొవిడ్‌ నిబంధనలను అభ్యర్థులు విధిగా పాటించాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-13T13:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising