ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్‌సీ: జాక్టోతో సీఎం

ABN, First Publish Date - 2021-09-03T14:37:08+05:30

తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ పీఆర్‌సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సుముఖత వ్యక్తం చేశారని జాక్టో ఏపీ చైర్మన్‌ మిట్టా కృ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ పీఆర్‌సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సుముఖత వ్యక్తం చేశారని జాక్టో ఏపీ చైర్మన్‌ మిట్టా కృష్ణయ్య తెలిపారు. గురువారం ఇడుపులపాయలో సీఎంను కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు చేయాలని కోరారు.  

Updated Date - 2021-09-03T14:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising