ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి

ABN, First Publish Date - 2021-12-21T18:01:18+05:30

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఇన్‌చార్జి చైౖర్మన్‌గా ఎ.వి.రమణారెడ్డిని నియమించారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఇన్‌చార్జి చైౖర్మన్‌గా ఎ.వి.రమణారెడ్డిని నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రమణారెడ్డి 2020, మార్చి 24న ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఇటీవల రిటైర్‌ కావడంతో ఇన్‌చార్జిగా రమణారెడ్డిని నియమించారు.


Updated Date - 2021-12-21T18:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising