ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ కవితా దినోత్సవం

ABN, First Publish Date - 2021-03-15T09:25:06+05:30

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జూమ్‌ వేదికగా 20వ తేదీన ‘కవిత్వంలో ఇటీవలి ధోరణులు’ పై ఒకరోజు సాహిత్య సదస్సు,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జూమ్‌ వేదికగా 20వ తేదీన ‘కవిత్వంలో ఇటీవలి ధోరణులు’ పై ఒకరోజు సాహిత్య సదస్సు, 21వ తేదీన కవి సంధ్య- వింజమూరి’ స్మారక కవితల పోటీ బహుమతుల ప్రదానం, యువ కవి సమ్మేళనం ఉంటాయి. సదస్సులో సుమారు 12 మంది ప్రముఖులు ఆయా అంశాలపై పత్రాలు సమర్పిస్తారు. కవి సమ్మేళనంలో దాదాపు 25 మంది యువకవులు పాల్గొంటారు. శిఖామణి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కె.శివారెడ్డి, మామిడి హరికృష్ణ, డా. దీర్ఘాశి విజయ్‌ భాస్కర్‌, ఖాదర్‌ మోహియుద్దీన్‌, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, దాట్ల దేవదానం రాజు, జి. లక్ష్మీనర్సయ్య , సీతారాం, చల్లపల్లి స్వరూప రాణి, ముకుంద రామారావు, మాదాసు మేరీ వినోదిని, యాకూబ్‌, కోయికోటేశ్వరరావు, మువ్వా శ్రీనివాసరావు, ప్రసాద మూర్తి, కె. గీత తదితరులు పాల్గొంటారు.

వింజమూరిస్మారకసమితి

Updated Date - 2021-03-15T09:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising