‘మాట్లాడే సమయం’ కవితా సంపుటి
ABN, First Publish Date - 2021-10-18T08:22:18+05:30
పోర్షియాదేవి కవితా సంపుటి ‘మాట్లాడే సమయం’ ఆవిష్కరణ అక్టోబర్ 24 ఉ.10.30గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది...
పోర్షియాదేవి కవితా సంపుటి ‘మాట్లాడే సమయం’ ఆవిష్కరణ అక్టోబర్ 24 ఉ.10.30గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. సభలో శిలాలోలిత, మంగారి రాజేందర్ ‘జింబో’, మామిడి హరికృష్ణ, ఎం. నారాయణశర్మ, విరించి విరివింటి, మెర్సీ మార్గరెట్, తగుళ్ల గోపాల్ అతిథులుగా పాల్గొంటారు.
కవిసంగమం
Updated Date - 2021-10-18T08:22:18+05:30 IST