ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివసాగర్‌ సాహిత్యంపై జాతీయ సదస్సు

ABN, First Publish Date - 2021-09-13T05:54:21+05:30

అడుగు సామాజిక చైతన్య వేదిక, ప్రొగ్రెసివ్‌ థింకర్స్‌ అసోసియేషన్‌, అంసా సంయుక్త ఆధ్వ ర్యంలో సెప్టెంబరు 15 సా.6గం.లకు జూమ్‌ వేదికగా ‘శివసాగర్‌ సాహిత్యం - సమాలోచన’ అంశంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడుగు సామాజిక చైతన్య వేదిక, ప్రొగ్రెసివ్‌ థింకర్స్‌ అసోసియేషన్‌, అంసా సంయుక్త ఆధ్వ ర్యంలో సెప్టెంబరు 15 సా.6గం.లకు జూమ్‌ వేదికగా ‘శివసాగర్‌ సాహిత్యం - సమాలోచన’ అంశంపై జాతీయ స్థాయి అంతర్జాల సదస్సు జరుగుతుంది. ముఖ్య అతిథిగా శిఖామణి, ప్రధాన వక్తగా కె. శ్రీనివాస్‌, విశిష్ట అతిథిగా సుజాతగిడ్ల, గౌరవ అతిథిగా పి. కేశవకుమార్‌, ఆత్మీయ అతిథులుగా జంగా గౌతమ్‌, డా. గుర్రం సీతారాములు పాల్గొంటారు. అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు. వివరాలకు: 9491991918.

కె. శశిధర్‌


Updated Date - 2021-09-13T05:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising