ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మనిషిని కలిసినట్టుండాలి’ గ్రంథావిష్కరణ

ABN, First Publish Date - 2021-06-21T05:56:12+05:30

ఎన్‌.గోపి సప్తతి సందర్భంగా 345 కవితల బృహత్‌ సంపుటి ‘మనిషిని కలిసినట్టుండాలి’ ఆవిష్కరణ జూన్‌ 25 సా.5.30గం.లకు ఆన్‌లైన్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌.గోపి సప్తతి సందర్భంగా 345 కవితల బృహత్‌ సంపుటి ‘మనిషిని కలిసినట్టుండాలి’ ఆవిష్కరణ జూన్‌ 25 సా.5.30గం.లకు ఆన్‌లైన్‌లో జూమ్‌ వేదిక మీద జరుగుతుంది. ఓలేటి పార్వతీశం, వంగల హర్షవర్ధన్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఓల్గా, ఎండ్లూరి సుధాకర్‌, అమృతలత, బన్న అయిలయ్య, సూర్యాధనంజయ్‌, కె. మలయవాసిని, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. 

మద్దాళి రఘురామ్‌

Updated Date - 2021-06-21T05:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising