ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరచరితులకు పింఛన్ రద్దు

ABN, First Publish Date - 2021-09-04T05:52:19+05:30

ప్రజాప్రతినిధులు పలువురు నేరచరి తులుగా నమోదు కావడం శోచనీయం. వీరిపై జిల్లా స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఉన్న అనేక కేసులు పరిష్కారం కాకుండా విచారణలోనే ఉన్నాయి. ఈ ఘరానా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాప్రతినిధులు పలువురు నేరచరి తులుగా నమోదు కావడం శోచనీయం. వీరిపై జిల్లా స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఉన్న అనేక కేసులు పరిష్కారం కాకుండా విచారణలోనే ఉన్నాయి. ఈ ఘరానా నేతలు తమ రాజకీయ ప్రాబల్యంతో వాయిదాల మీద వాయిదాలు సాధిస్తూ చట్టానికి చిక్కకుండా స్వేచ్ఛాజీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం యథావిధిగా ప్రతీ నెలా పింఛన్ చెల్లిస్తోంది. నేర రాజకీయాలను అరికట్టేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నడూ లేని విధంగా చొరవ తీసుకుంటున్నది. అలాగే నేరచరితులయిన మాజీ ఎంపీలు, ఎమ్మల్యేలకు పింఛన్ చెల్లింపును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. అలా చేయడం అందరికీ కనువిప్పు అవుతుంది.


-యర్రమోతు ధర్మరాజు

ధవళేశ్వరం

Updated Date - 2021-09-04T05:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising