ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహితీ పురస్కారాల ప్రదానం

ABN, First Publish Date - 2021-01-25T06:08:10+05:30

డా. పట్టాభి కళాపీఠము, విజయవాడ; మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల సభ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డా. పట్టాభి కళాపీఠము, విజయవాడ; మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల సభ జనవరి 26 సా.6గం.లకు జూమ్‌ వేదికగా జరుగుతుంది. శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారం 2020ను ‘ముగ్గురాళ్ల మిట్ట’ కథా సంపుటికి ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు, ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం 2020ను ‘దుర్గాపురం రోడ్‌’ కథా సంపుటికి దేశరాజు, డా. కె.వి.రావు స్మారక శాస్త్ర విజ్ఞాన పుస్తక పురస్కారం 2020ను ‘హస్తలేఖనం ఓ కళ’ పుస్తకానికి ఆత్మకూరు రామకృష్ణ అందుకుంటారు. 

మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌

Updated Date - 2021-01-25T06:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising