ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు’ సదస్సు

ABN, First Publish Date - 2021-03-22T06:34:19+05:30

సాహిత్య అకాదెమి, సిద్ధార్థ కళాపీఠం సంయుక్తంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 27వ తేదీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహిత్య అకాదెమి, సిద్ధార్థ కళాపీఠం సంయుక్తంగా విజయవాడ  మొగల్రాజపురంలోని సిద్ధార్థ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 27వ తేదీ ఉదయం 10.30 గం.లకు ‘తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు’ ఒకరోజు సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రారంభసమావేశానికి కె.శివారెడ్డి అధ్యక్షులు, పి.లక్ష్మణరావు గౌరవ అతిథి. కె.శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేస్తారు. సాహిత్య అకాదమీ కార్యదర్శి శ్రీనివాసరావు స్వాగతం పలుకుతారు. అనంతరం జరిగే రెండు సమావేశాల్లో కుర్ర జితేంద్రబాబు, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, కె.ఎన్‌.మల్లీశ్వరి, కల్లూరి భాస్కరం, కొలకలూరి మధుజ్యోతి, వాసిరెడ్డి నవీన్‌, నండూరి రాజగోపాల్‌  పత్ర సమర్పణ చేస్తారు.

నవీన్‌

Updated Date - 2021-03-22T06:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising