ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-19T13:45:22+05:30

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అత్తాపూర్‌ తేజస్వినికాలనీ మల్లయ్య టవర్స్‌ ఎదుట గల కాలనీలో అకుల్‌ అగర్వాల్‌, సావన్‌ అగర్వాల్‌ నివాసం ఉంటారు. వారికి 2007లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది. సావన్‌ అగర్వాల్‌ ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఉరేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అకుల్‌ అగర్వాల్‌ కిటికి అద్దాలు పగులగొట్టి లోపలికి చూడగా భార్య ఉరేసుకుని కనిపించింది. కిటికి అద్దాలు పగులగొట్టే సమయంలో అకుల్‌ అగర్వాల్‌కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సావన్‌ అగర్వాల్‌ కుటుంబ సభ్యులు తన కూతురి మరణంపై అనుమానాలున్నాయని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని రాజేంద్రనగర్‌  ఏఎస్‌ఐ ప్రకాశ్‌ను వివరణ కోరగాఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.

Updated Date - 2021-04-19T13:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising