ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిరోసిన్‌ పోసుకుని యువతి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-01T16:51:45+05:30

దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : క్రిష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని నళ్లూరులో గురువారం ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా... డెంకణీకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నళ్లూరుకు చెందిన శక్తివేల్‌కు శెంభగవళ్లి(22)లో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అదే విధంగా బుధవారం రాత్రి గొడవ జరుగగా, జీవితంపై విరక్తి చెందిన శెంబగవళ్లి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆమె తల్లి మారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెంకణీకోట డీఎస్పీ సంగీత కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Updated Date - 2021-01-01T16:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising