ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారేడుపల్లిలో భార్యాభర్తల అదృశ్యం

ABN, First Publish Date - 2021-01-12T12:05:01+05:30

రమేశ్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మారేడుపల్లి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో భార్యభర్తలు అదృశ్యమయ్యారు. మారేడుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వ్యాపారి  చింతలచెరువు రమేశ్‌ (54), మంజు((52) దంపతులు. గత జూన్‌లో వారి కుమారుడు గుండె నొప్పితో చనిపోయాడు. మనోవేదనకు గురైన దంపతులకు అనారోగ్య సమస్యలు తల్తెడంతో గత నవంబర్‌ 4వ తేదీన ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు. రమేశ్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిస్తే మారేడుపల్లి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రవికుమార్‌ కోరారు.

Updated Date - 2021-01-12T12:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising