ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో యువకుల బీభత్సం

ABN, First Publish Date - 2021-01-15T15:57:33+05:30

తూ.గో. జిల్లా: మద్యం మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో. జిల్లా: మద్యం మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు. కాకినాడ-సామర్లకోట మధ్య కోటిపల్లి రైల్వే వంతెనపైనుంచి రాళ్ల దాడి చేశారు. రోడ్డుపై వెళ్లేవారిపై రాళ్లు విసరడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో వాహనదారులు ఒక్కసారిగా హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-15T15:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising