ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ మద్యం తాగి నలుగురు మృతి... ముగ్గురికి తీవ్ర అనారోగ్యం!

ABN, First Publish Date - 2021-03-22T15:40:05+05:30

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్రకూట్: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోపా గ్రామంలో కల్తీ మద్యం తాగి నలుగురు మృతి చెందారు. మరోముగ్గురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ ఉదంతంలో పలువులు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్తీ మద్యం తాగిన నలుగురు వ్యక్తులు శని, ఆదివారాలలో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిని వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-22T15:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising