సత్తెనపల్లిలో ఇద్దరు మహిళల దారుణ హత్య
ABN, First Publish Date - 2021-08-29T02:48:41+05:30
జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లిలో ఇద్దరు మహిళలు
గుంటూరు: జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాగార్జున నగర్లో తమ ఇంట్లో ఉన్న తల్లీకూతురిని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. ఇంట్లోనే ప్రత్యూష, పద్మావతి మృతిచెందారు. పొలం వివాదంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు నిందితుడు లొంగిపోయినట్లు సమాచారం.
Updated Date - 2021-08-29T02:48:41+05:30 IST