రైలు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
ABN, First Publish Date - 2021-01-09T16:51:18+05:30
సిర్పూర్(టి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు...
కొమురంభీం: సిర్పూర్(టి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతులు దివిటె శ్రీకాంత్(28), దిలీప్(18)గా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ముల మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
Updated Date - 2021-01-09T16:51:18+05:30 IST