రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2021-09-16T01:22:56+05:30
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు
సిద్దిపేట: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అక్కన్నపేట మండల కేంద్రంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-16T01:22:56+05:30 IST