ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో దిగి ఇద్దరు పిల్లలు మృతి

ABN, First Publish Date - 2021-09-02T01:52:16+05:30

జిల్లాలో చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృత్యువాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలో చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. లావేరు మండలంలోని బయ్యన్నపేట యాతపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాతపేట గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు స్థానిక చెరువులోకి దిగారు. అయితే ఇద్దరు పిల్లలు చెరువులోని నీటిలో మునిగి మృతి చెందారు. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-09-02T01:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising