ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీ ఘటనలో ఇద్దరి అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-09T22:50:47+05:30

నగరంలో జరిగిన దోపిడీ ఘటనను కేవలం ఆరు గంటల్లో పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో జరిగిన దోపిడీ ఘటనను కేవలం ఆరు గంటల్లో పోలీసులు ఛేదించారు. మర్రిపాలెంలో ఉపాధ్యాయుని దారి దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మర్రిపాలెం పంజాబ్ హోటల్ వద్ద దారి దోపిడీ జరిగింది. దోపిడీ జరిగిన ఆరు గంటల్లో కేసును పోలీసులు ఛేదించారు. బంగార్రాజు, సాయికుమార్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరి నుంచి ఒక సెల్ ఫోన్, చైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-09T22:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising