ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-09-18T00:41:23+05:30

జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 8న గ్రామ శివారులో మనోహరబాద్ మండలం పోతారానికి చెందిన రమేష్ (45) హత్యకు గురయ్యాడు. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన నాగేందర్ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. దీంతో నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-09-18T00:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising