ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-08T01:03:22+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు.  ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్‌, ఏ2 నిందితుడు షేక్‌ హబీబ్‌‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. జూన్‌ 19న తాడేపల్లి  అత్యాచారం ఘటన జరిగిందని ఆయన వివరించారు. కాబోయే భర్తను కట్టేసి యువతిని ఇద్దరు నిందితులు రేప్‌ చేసారు. నిందితుడిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్‌ చేశామని ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. అత్యాచారానికి ముందు ఒక వ్యక్తిని నిందితులు హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాగి తీగలను చోరీ చేస్తుండగా చూశాడని పల్లీలు అమ్మే వ్యక్తిని దారుణంగా చంపారని ఆయన తెలిపారు. అనంతరం నదీ తీరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-08T01:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising