ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-09-17T00:09:52+05:30

జిల్లాలోని భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో ఉద్రిక్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: జిల్లాలోని భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు గురైన మహేష్ మృతదేహంతో బంధువులు ధర్నా చేసారు. మహేష్ మృతదేహానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పూలమాలవేసి నివాళులర్పించారు. మహేష్‌ను సర్పంచ్ భర్త నర్సింహులు గౌడ్  హత్య  చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్ భర్త నర్సింహులు గౌడ్ ఇంటి ముందే శవాన్ని ఖననం చేస్తామంటూ రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు ప్రకటించారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

Updated Date - 2021-09-17T00:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising