ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో నవ వధువు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-08-28T00:42:21+05:30

జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో సుజాత అనే నవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో సుజాత అనే నవ వధువు అనుమానాస్పదస్థితలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే కల్లుదేవకుంటకు చెందిన భీమేష్‌తో గొల్లలదొడ్డికి చెందిన సుజాతకు వివాహం జరిగింది. సుజాత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు హాస్పెటల్‌కి తీసుకువచ్చారు. సుజాతను భర్త, అత్తామామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. సుజాత భర్త పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-28T00:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising