చేనేత దినోత్సవం రోజే నేత కార్మికుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-08-08T00:02:06+05:30
చేనేత దినోత్సవం రోజే జిల్లాలో విషాదం నెలకొంది. నేత
చిత్తూరు: చేనేత దినోత్సవం రోజే జిల్లాలో విషాదం నెలకొంది. నేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో ఈ ఘటన జరిగింది. అప్పుల బాధలు భరించలేక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికుడి ఆత్మహత్యతో పట్టణంలోని చేనేత కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Updated Date - 2021-08-08T00:02:06+05:30 IST