ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం కలకలం

ABN, First Publish Date - 2021-01-10T16:30:54+05:30

నగర శివార్లలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు వెళ్లిన మహిళ మళ్లీ ఇంటి తిరిగి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు వెళ్లిన మహిళ మళ్లీ ఇంటి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శోభారాణి అదృశ్యంపై శనివారం రాత్రి తన కూతురును విమానం ఎక్కించడానికి వెళ్లిన ఆమే తిరిగి రాకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-10T16:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising