ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ పేరుతో టోపీ! నేడు ఏకంగా...

ABN, First Publish Date - 2021-01-12T21:10:23+05:30

మీకు ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ గుర్తుందా...? అదేనండి.. 251 రూపాయల ఫోన్! అప్పట్లో తెగ హల్ చల్ చేసింది! అనేక మంది దీనికి ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి చేతులు కాల్చుకున్నారు కూడా.. రింగింగ్ బెల్స్ కంపెనీ.. మైండ్ గంట మోగింది కదూ..! సదరు కంపెనీ సీఈఓ మోహిత్ గోయల్ మరోసారి వార్తల్లో కెక్కాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా: మీకు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ గుర్తుందా...? అదేనండి.. 251 రూపాయల ఫోన్! అప్పట్లో తెగ హల్ చల్ చేసింది! అనేక మంది దీనికి ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి చేతులు కాల్చుకున్నారు కూడా.. రింగింగ్ బెల్స్ కంపెనీ.. మైండ్‌లో గంట మోగింది కదూ..! సదరు కంపెనీ సీఈఓ మోహిత్ గోయల్ మరోసారి వార్తల్లో కెక్కాడు. ఈ మారు రూ. 200 కోట్ల మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులు చేతికి చిక్కాడు. దుబాయ్ కేంద్రంగా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ హబ్ పేరిట ఓ కంపెనీని పెట్టి వ్యాపారులకు ఏకంగా 200 కోట్ల మేర టోపి పెట్టాడనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. మరో ఐదుగురితో కలసి గోయల్ ఈ సంస్థను నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నోయిడాలోని మేఘదూతం పార్క్ సమీపంలో పోలీసులు గోయల్‌ను అరెస్టు చేశారు. ఈ మోసంలో ఆయన పాత్ర ఎంతో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-12T21:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising