ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ బస్సును ఢీకొన్న Car

ABN, First Publish Date - 2021-12-24T16:56:36+05:30

తిరుప్పూర్‌ జిల్లా గాంగేయం సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సేలంకు చెందిన 8 మంది స్నేహితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు


పెరంబూర్‌(చెన్నై): తిరుప్పూర్‌ జిల్లా గాంగేయం సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సేలంకు చెందిన 8 మంది స్నేహితులు కారులో కొడైకెనాల్‌కు విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బోదియపాళం మార్గంలో వస్తున్న కారు సేలం నుంచి పళనికి వెళుతున్న ప్రభుత్వ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుకాగా, సెంథిల్‌కుమార్‌, రాజా, ప్రభు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకొని అక్కడకు చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దట్టమైన మంచు కారణంగా ప్రమాదం సంభవించిందా? డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండి కారు నడిపాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-12-24T16:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising