ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: లారీ, ఆటో ఢీ: ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-11-14T17:13:56+05:30

యాదగిరి నగర శివారులో ముద్నాళ క్రాస్‌ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం రాత్రి 12.30 గంటలకు వాడి వైపు నుంచి లారీ వస్తుండగా యాదగిరి నుంచి కెంచగార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: యాదగిరి నగర శివారులో ముద్నాళ క్రాస్‌ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం రాత్రి 12.30 గంటలకు వాడి వైపు నుంచి లారీ వస్తుండగా యాదగిరి నుంచి కెంచగారహళ్లికి వెళుతున్న ప్యాసింజర్‌ ఆటో పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. యాదగిరి తాలూకాకు చెందిన కెంచగారహళ్లి నివాసి లక్ష్మణ నామదేవ (26), జయరామ రామచంద్ర చవాణ్‌(45), రెండున్నర నెలల పసికందు సంతోష్‌ మృతి చెందారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-14T17:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising