ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha: 21 క్వింటాళ్ల గంజాయి సీజ్..26 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-25T15:07:48+05:30

ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతి : ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కోటిన్నర రూపాయల విలువగల 21 క్వింటాళ్ల గంజాయిని నాలుగు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తుండగా ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని ఒడిశా డీఎస్పీ ఉదయగిరి చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-25T15:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising