ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు, లారీ ఢీ.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-07T16:46:45+05:30

కరీంనగర్: కారు, లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కారు, లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని పరకాల క్రాస్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. హుజురాబాద్‌కు చెందిన మనిదీప్(21) అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - 2021-03-07T16:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising