ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతదేహం దహనానికి యత్నం..అధికారులను కొట్టిన గ్రామస్థులు

ABN, First Publish Date - 2021-05-17T18:01:16+05:30

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని అధికారులు, పోలీసులను కొట్టిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మయూర్‌భంజ్ (ఒడిశా): కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని అధికారులు, పోలీసులను కొట్టిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా సోనారిపోసి గ్రామంలో వెలుగుచూసింది. వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రిలో మరణించడంతో మృతదేహాన్ని సోనారిపోసి గ్రామంలో ఖననం చేసేందుకు అధికారులు, పోలీసులు తీసుకువచ్చారు. సోనారిపోసి గ్రామస్థులు అడ్డుకొని పోలీసులు, అధికారులపై దాడి చేసి కొట్టారు. దీంతో దాడి చేసిన ఏడుగురు గ్రామస్థులపై కేసు పెట్టి వారిని అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపించామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-05-17T18:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising