ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానంలో పట్నా వచ్చిన మహిళ లగేజీలో జ్యూయలరీ మాయం

ABN, First Publish Date - 2021-03-23T18:03:04+05:30

పట్నా ఎయిర్‌పోర్టు వద్ద కలకలం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: పట్నా ఎయిర్‌పోర్టు వద్ద కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి యూపీలోని పట్నాకు వచ్చిన ఒక ప్రయాణికురాలు తన లగేజీలోని రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. పట్నాలోని సిపారా ప్రాంతానికి చెందిన ప్రయాణికురాలు సంజూ... ఢిల్లీ నుంచి పట్నాకు విమానంలో వచ్చారు. తరువాత ఆమె తన లగేజీ తీసుకునేందుకు నిర్దేశిత ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తన లగేజీ చూసుకుని, అది తెరిచివుండటాన్ని చూసి ఆమె నిర్ఘాంతపోయారు. దానిలో ఉండాల్సిన రూ. 4 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు మాయమయ్యాయని ఆమె గుర్తించారు. వెంటనే ఆమె ఎయర్ పోర్టు అథికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు ఎయిర్ పోర్టు అంతటా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఢిల్లీలోనే ఈ చోరీ జరిగి ఉండవచ్చని పట్నా ఎయిర్‌పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ, ఢిల్లీ అధికారులకు ఫిర్యాదు చేశారు.



Updated Date - 2021-03-23T18:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising