రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-09-14T02:17:12+05:30
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు
అనంతపురం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని డి హిరేహాల్ మండలం పాత హడిగిలి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-14T02:17:12+05:30 IST