ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-07T12:35:20+05:30

ఓ నవవధువు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర : ఓ నవవధువు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాచిగూడ పోలీసుల వివరాల ప్రకారం... గాంధీనగర్‌ లంకలో నివాసం ఉంటున్న రాముకు బంగారు శ్రావణి అలియాస్‌ మాధవి(20)తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. శనివారం శ్రావణి ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారమందిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-03-07T12:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising