ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తుడిగా వచ్చి అమ్మవారి మెడలోని నెక్లెస్‌ చోరీ

ABN, First Publish Date - 2021-03-05T12:21:33+05:30

భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని నెక్లెస్‌ దొంగిలించుకుపోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నిజాంపేట్‌ : భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని నెక్లెస్‌ దొంగిలించుకుపోయిన సంఘటన నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. భవ్యాస్‌ఆనందంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూజారి ఈ నెల 2న ఉదయం 5.30కి తెరిచాడు. ఆలయాన్ని ఊడ్చేవారు వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేశాడు. అదను చూసి అమ్మవారి మెడలోని 6తులాల నెక్లెస్‌ అపహరించుకుపోయాడు. ఆలయ కమిటీ సభ్యులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-03-05T12:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising