ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ తీగను తాకిన ఇనుప నిచ్చెన... బాలుడు దుర్మరణం!

ABN, First Publish Date - 2021-02-23T15:51:06+05:30

మహారాష్ట్రలోని ఎయిరోలీలో 12 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని ఎయిరోలీలో 12 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. రోడ్డు పక్కన ఉంచిన ఇనుప నిచ్చెనను ఆ బాలుడు తాకాడు. అయితే ఆ నిచ్చెనకు ఒక విద్యుత్ తీగ తగులుకుని ఉంది. ఈ నేపధ్యంలో దానిలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహం కారణంగా ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది క్షణాల్లోనే ఆ బాలుని శరీరం పూర్తిగా కాలిపోయింది. రబలె పోలీసు అధికారి యోగేష్ గావ్డే మాట్లాడుతూ విద్యుదాఘాతంతో మృతి చెందిన బాలుడిని గుర్తించాల్సివుందన్నారు. ఫుట్‌పాత్ మీద వెళుతున్న ఆ బాలుడు నిచ్చెనను తాకిన కారణంగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశారు. 



Updated Date - 2021-02-23T15:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising