ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులు వేస్ట్ చేసిందని కుమార్తెను కొట్టిన తండ్రి... పరిగెత్తుకుంటూ వెళ్లి విషం తాగిన కుమార్తె.. వారిని గమనించిన తల్లి ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2021-10-10T17:48:49+05:30

కుటుంబంలో జరిగే చిన్నపాటి వివాదాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబంలో జరిగే చిన్నపాటి వివాదాలు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. బీహార్‌లోని గయలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇంటిలో చెలరేగిన చిన్నపాటి వివాదం నేపధ్యంలో తల్లీకూతుళ్లు విషం మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా కుమార్తె మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు.


తల్లికి అంత్యక్రియలు చేస్తుండగా విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ ఉదంతం పరయియా గ్రామంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన శివదయాళ్ యాదవ్ తన కుమార్తె సోనీ కుమారికి కొంత సొమ్ము ఇచ్చి దాచమన్నాడు. అయితే అమె ఆ సొమ్ముతో ఏవో వస్తువులు కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెపై చేయిచేసుకున్నాడు. కుమార్తెను కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ ఘటనతో కలత చెందిన తల్లీకూతుళ్లిద్దరూ విషం తిన్నారు. తండ్రి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-10T17:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising