ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం...కేసు నమోదు

ABN, First Publish Date - 2021-01-25T15:29:07+05:30

ఒకే కుటుంబంలోని మైనర్ బాలిక సహా నలుగురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): ఒకే కుటుంబంలోని మైనర్ బాలిక సహా నలుగురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో వెలుగుచూసింది. దౌసా జిల్లాకు చెందిన విష్ణు గుర్జర్ అనే వ్యక్తి దాబా నడుపుతున్నాడు. దాబా సమీపంలోని ఓ కుటుంబానికి చెందిన మహిళపై ఏడాది కాలంగా అత్యాచారం చేశాడు. నిందితుడు విష్ణు తన చెల్లెళ్లతోపాటు కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడని తేలింది. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు గుర్జర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-25T15:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising